ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ కేసులో రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్, ఏపీలోని పలు ప్రాంతాల్లో ఏకకాలం లో �
ఏపీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్ గెస్ట్హౌస్లో అక్రమ మద్యంతోపాటు, రూ.11 కోట్ల నగదు డంప్ను సిట్ అధికారులు గుర్తించ�