ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం మామునూరు ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి భద్రకాళి ఆలయానికి వెళ్తారు. అనంతరం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్�
ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే కాజీపేటలో వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. పరిశ్రమ ఏర్పాటు కోసం కేటాయించిన స�
గతం లో మంజూరైన రైల్వే వ్యాగన్ పీరియాడిక్ ఓవర్హాల్ (పీవోహెచ్)ను రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్గా అప్ గ్రేడ్ చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం ఏకే జైన్ తెలిపారు. కాజీపేట మండలం అయోధ్యపుర�