పండుగల సమయాల్లో టిక్కెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించేవారిని నిరోధించేందుకు రైల్వే శాఖ సమాయత్తమవుతున్నది. టిక్కెట్ లేకుండా ప్రయాణించే పోలీసులపై కూడా చర్యలకు సిద్ధమవుతున్నది. రైల్వే శాఖ ఈ నెల 20న దేశంలో�
రైల్వే టికెట్ జారీలో క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ సౌకర్యాన్ని గురువారం నుంచి దక్షిణ మధ్య రైల్వే జోన్ అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల టికెట్ కొనుగోలు చేసే క్రమంలో.. తలెత్తే చిల్లర సమస్యలను సం�
రైల్వే చార్జీల్లో సీనియర్ సిటిజన్లకు(వృద్ధులు) రాయితీలను పునరుద్ధరించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. వృద్ధులకు రాయితీని వర్తింపజేస్తే రూ.1,600 కోట్�