ఏడాది గడువులో మొత్తం 56 కేసుల్లో టన్నుకు పైగా గంజాయిని పట్టుకున్నట్లు రైల్వే ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. మొత్తం కేసుల్లో 38 కేసుల్లో 53 మందిని అదుపులోకి తీసుకుని రూ.2.98 కోట్ల విలువైన 1194.363 కిలోల గంజాయిని స్వాధీ�
ఎంఎంటీఎస్ రైల్లో ప్రయాణిస్తున్న ఎస్సైని ఈ నెల 26వ తేదీ అర్ధరాత్రి చాకుతో బెదిరించిన కేసులో నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక రైల్వే పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు కాచిగూడ రైల్వే ఇన్స్పెక్ట