రాయికల్ మండలంలో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా ఆలూరు, వీరాపూర్, ధర్మాజీ పేట్, తాట్లవాయి, దావన్ పల్లి, వస్తాపూర్, చింతలూరు, బోర్నపల్లి గ్రామాల్లో రూ.1.30 కోట్ల నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు జగిత్�
అల్లీపూర్ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులంలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరికి గాయాలు కాగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురుకుల స్కూల్లో సోమవారం 6వ, 7వ తరగతి విద్యార్థులు గొడవపడ్డారు.
జగిత్యాల : జిల్లాలోని రాయికల్ మండలం కిష్టంపేటలో విషాద సంఘటన చోటుచేసుకుంది. లావణ్య అనే ఓ మహిళ తన ఇద్దరు కొడుకులతో సహా బావిలో దూకింది. ఈ ఘటనలో లావణ్య, ఆమె పెద్ద కుమారుడు గణేశ్(9) మృతిచెందగా చిన్న కొడుకు హర్ష�