రాహుల్ రాధేశ్ (48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్లతో 101) వీరవిహారంతో టీజీ 20 లీగ్లో కరీంనగర్ డైమండ్స్ రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం ఉప్పల్లో పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో ఆ జట్టు.. 133 పరుగుల తేడాతో మెదక్�
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బీ మ్యాచ్లో రాజస్థాన్తో కీలక మ్యాచ్ ఆడుతున్న హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 410 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓవర్ నైట్ స్కోరు 261/5తో రెండో రోజు బ్యాటింగ్కు వచ్చిన ఆ జట్టులో