రాహుల్ పాదయాత్ర ఇవాళ తిరిగి ప్రారంభమైంది. భద్రతా లోపం కారణంగా శుక్రవారం యాత్ర నిలిచిపోయింది. ఇవాళ చుర్చు నుంచి పంథా చౌక్ ట్రక్ యార్డ్ వరకు యాత్ర కొనసాగుతుంది.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇవాళ రద్దయింది. జమ్ములో భారీ వర్షాల కారణంగా రద్దు చేశారు. రేపు గణతంత్ర దినం సందర్భంగా విరామం తీసుకుని 27 న యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది.