ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను మేఘా ఇంజినీరింగ్ కంపెనీ దక్కించుకున్నది. ప్రాజెక్టులోని ఒక ప్యాకేజీ పనులను మేఘా కంపెనీకి, మరో ప్యాకేజ
Maheshwar Reddy | దేశంలోనే భారీ అవినీతి మంత్రి.. పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. ఆయన అసెంబ్లీ మీడియా హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. పొంగులేటికి సంబంధించి