దేశంలోనే తొలిసారిగా మహారాష్ట్రలోని బైకుల్లా మహిళా జైలులో ఎఫ్ఎం రేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర జైళ్లశాఖ అధిపతి అమితాబ్గుప్తా దీన్ని శుక్రవారం ప్రారంభించారు.
ముంబై: టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ( Neeraj Chopra ) ఇప్పుడో పెద్ద స్టార్. అతన్ని ఇంటర్వ్యూ చేసేందుకు మీడియా ఉత్సాహాం చూపుతోంది. అయితే ముంబైకి చెందిన రెడ్ ఎఫ్ఎమ్ �