సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని జహీరాబాద్-బీదర్ ప్రధాన ఆర్అండ్బీ రోడ్డు అధ్వానంగా మారి వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. నిత్యం ఈ రోడ్డు మీదుగా వేలాది వాహనాల రాకపోకలు సాగిస్తాయి.
రహదారులు బాగుంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది. గ్రామాల్లో రోడ్డు, రవాణా సౌకర్యం మెరుగుపర్చడానికి ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చుచేస్తోంది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని చాల్కి, చీకూర్తి, హుస్సేన్నగ
Telangana Roads | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఆర్ అండ్ బీ రోడ్లు( R and B Roads ) అద్దంలా తయారవుతున్నాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి( Minister Prashanth Reddy ) అన్నారు.