పెళ్లి చేసుకుని 20 ఏళ్లు అయ్యింది. పిల్లలు పుట్టడం లేదు. దీంతో తీవ్ర మానసిక వేదన చెందుతూ బాధపడుతున్న ఓ వ్యక్తి ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న 8 నెలల బాలుడిని కిడ్నాప్ చేశారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీస�
తనకు ఇష్టంలేని పెండ్లి చేశారని జీవితంపై విరక్తి చెందిన ఓ నవ వధువు ఇంటి 5వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రైవేటు రంగ సంస్థల నుంచి వస్తున్న సీఎస్ఆర్ నిధులతో పేదలకు మేలు కలిగేలా సామాజికాభివృద్ధి పనులకు పెద్దపీట వేయడం హర్షణీయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.