ప్రజల జాగృతాన్నే పరమావధిగా చేసుకొని.. ప్రజల తరఫున సర్కార్ను ప్రశ్నించే గొంతుగా నిలిచింది నమస్తే తెలంగాణ.. అడుగడుగునా అన్ని వర్గాల వారికి ఎదురవుతున్న అన్యాయాన్ని ఎదురించింది.. ప్రభుత్వ విభాగాల్లో వేళ్ల�
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకగా 2011 జూన్ 6న ఆవిర్భవించిన ‘నమస్తే తెలంగాణ దినపత్రిక’ నాటి నుంచి నేటి వరకు ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నది. అనునిత్యం తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ.. ప్రజల విశ్వ