ఈ ఏడాది ఐపీవోల సందడి నెలకొననున్నది. ప్రస్తుత సంవత్సరంలో ఐపీవోల ద్వారా గరిష్ఠంగా రూ.2.50 లక్షల కోట్ల వరకు నిధులు సమీకరించవచ్చునని కొటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్(కేఐబీ) వెల్లడించింది. క్రితం ఏడాది వచ్చ
మీషో ఐపీవోకి కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. సంస్థ జారీ చేసినదానికంటే 79 రెట్ల అధిక బిడ్డింగ్లు దాఖలయ్యాయి. రూ.5,421 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి 27,79,38,446 షేర్లను జారీ చేయగా.. 21,96,29,80,575 షేర్ల బిడ్డింగ్�