గూఢచర్యం ఆరోపణలపై ఖతార్లో అరెస్ట్ అయిన 8 మంది భారత నావికాదళ మాజీ అధికారులకు విముక్తి లభించింది. వారి శిక్షను ఖతార్ ప్రభుత్వం రద్దు చేసి విడుదల చేసింది. వీరిలో ఏడుగురు సోమవారం ఉదయం భారత్ చేరుకున్నారు.
Qatar Court: భారతీయ నేవీకి చెందిన 8 మందికి ఖతార్ కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆ శిక్షను సవాల్ చేస్తూ భారత సర్కార్ దాఖలు చేసిన పిటీషన్ను ఖతార్ కోర్టు విచారణకు అంగీకరించింది. అయితే త�
గూఢచర్యం కేసులో భారత నావికాదళానికి చెందిన 8 మంది మాజీ అధికారులకు మరణదండన విధిస్తూ ఖతార్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రైవేట్ సంస్థ దోహ్రా గ్లోబల్ టెక్నాలజీస్, కన్సల్టెన్సీ సర్వీసెస్లో పనిచ�