పతంజలి ఫుడ్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ రూ.254.53 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.112.28 కోట్ల లాభంతో పోలిస్తే రెండు రె�
ఐటీ సేవలు అందిస్తున్న సిగ్నిటీ టెక్నాలజీ అంచనాలకుమించి రాణించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.451.83 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.45.86 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడ�