పీవీ మార్గ్లో మాజీ ప్రధాని విగ్రహం ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాట్లు పూర్తిచేసిన హెచ్ఎండీఏ హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతిని ప
నేడు దేశవ్యాప్తంగా పంచాయతీలకు ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచులు, వార్డు మెంబర్లు ప్రజాప్రతినిధులుగా గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేసే అవకాశం లభిస్తోంది. గ్రామాల అభివృద్ధికి కేంద
‘నమస్తే తెలంగాణ’తో ఢిల్లీ దూరదర్శన్ విశ్రాంత అదనపు డైరెక్టర్ జనరల్ రేవూరి అనంత పద్మనాభరావు ‘పీవీ నిరాండంబరులు. నిస్వార్థ జీవి. ఉన్నత రాజకీయ జీవితంలోనూ, సాహిత్యంలోనూ మానవీయ విలువలకే ప్రాధాన్యం ఇచ్చే
‘రాజకీయ జీవితంలో ఎంత బిజీగా ఉన్నా కుటుంబ విలువలకు, అనుబంధాలకు, ఆప్యాయతలకు పెద్దపీట వేసేవారు. పిల్లలకు ప్రతి విషయాన్ని గురించి విడమరచి చెప్పేవారు. ఆటలు ఆడేవారు. పుస్తకాలను చదవమని ప్రోత్సహించేవారు. ప్రతి �
ప్రజలకు అన్ని సౌకర్యాలతో కూడిన వైద్యం అందించటం ప్రభుత్వాలకు ప్రథమ కర్తవ్యంగా ఉండాలని పీవీ ఆకాంక్షించారు. ఆయన కేంద్రంలో ఆరోగ్య శాఖామంత్రిగా ఉన్న కాలం నుంచీ, ఆ తర్వాత ప్రధానిగా ఉన్న కాలంలో ప్రజారోగ్యం గు�
పీవీ నరసింహారావు స్నేహితులకు ఎంతో విలువ ఇస్తారు. ప్రొటోకాల్ పట్టించుకోకుండానే వారితో గడిపేవారు. మామూలు వ్యక్తిలాగానే అంతే చనువుగా ఉండేవారని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. అందుకు ఇదొక ఉదాహరణ. పీవీకి తన ఆ�
జాగృత తెలంగాణ ప్రథమ సామాజిక గళం, అనర్గళ గళం- ‘కాకతీయ’ వారపత్రిక. ఇక్కడి ప్రజల భాష తెలుగులో ప్రచురితమయింది. ‘కాకతీయ’ వారపత్రిక స్థాపకులు, సంపాదకులు, సారథులు, సవ్యసాచులు పాములపర్తి వెంకట నరసింహారావు (పి.వి.), �