భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు (PV Narasimha Rao) జయంతి నేడు. భారతరత్న పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి. నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త. మౌనమునిగా పేరుగాంచిన పీవీ నరసింహారావు భారత జాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చా�
మంత్రి కేటీఆర్| మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపారని కొనియాడారు. పీవీ గొప్ప దార్శనికుడని, తెలంగాణ మ
మాజీ ప్రధాని పీవీ| మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి, విగ్రహావిష్కరణ సందర్భంగా నెక్లెస్ రోడ్డులో ఇవాళ ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ సమయంలో సాధారణ వాహనాల రాకపో�
పీవీ| తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, పేట్రేగిపోతున్న ఉగ్రవాదం, అంతర్గత అశాంతి నెలకొన్న దేశంలో.. ప్రశాంతత, అభివృద్ధిని ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సొంతమని పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు, �
పీవీ కాంస్య విగ్రహం| మాజీ ప్రధాని పీవీ నరసింహా రావుకు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నివాళులర్పించనుంది. ఈ నెల 28న పీవీ జయంతిని పురస్కరించుకుని నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన పీవీ కాంస్య విగ్రహాన్ని సీఎం కేసీ