ఓ వ్యాపారి కోట్లాది రూపాయల విలువైన పల్లీలు (వేరుశనగ) కొనుగోలు చేసి.. వాటికి డబ్బులు చెల్లించకుండా ఎగనామం పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని షోలాపూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి క�
ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు పంటను అమ్ముకోవడం కూడా కష్టంగా మారింది. ఇప్పటికే ధరల హెచ్చు తగ్గులతో తీవ్రంగా నష్టపోతుండగా, పంటను అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మద్యం, నగదు సరఫరాను అరికట్టేందుకు వాహనాల తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. శుక్రవారం మోజర్ల సమీపంలోని జాతీయ రహదారి బుర్రవాగు స్టేజీపై ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద వాహన