మెదక్ జిల్లాలోని రామాయంపేట, కుల్చారం, చిన్న శంకరంపేట మండలంలో వరి ధాన్యం కొనుగోలు చేసిన లారీలు రాకపోవడంతో ధాన్యం బస్తాలు మిల్లులకు పోవడం లేదని రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేశారు.
చొప్పదండి నియోజకవర్గం లో ప్రభుత్వం తూతూ మంత్రంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని, కేంద్రాల వద్ద ధాన్యం కొనే దిక్కే లేదని, అన్నదాతపై ప్రభుత్వం కక్ష సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్