మక్కలు కొనుగోలు చేయాలని, రైతులకు సరిపడా గన్నీ సంచులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పలు ప్రాంతాల్లో రైతులు బుధవారం రోడ్డెక్కారు. మక్కలు, సన్ఫ్లవర్ గింజలు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జ�
రైతుబంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, పంటల పెట్టుబడి కోసం రాష్ట్రంలోని అన్నదాతలకు రూ.65 వేల కోట్లను అందించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కిందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు.