పంజాబ్ అధికారులతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమావేశం కావడం పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లేని సమయంలో కేజ్రీవాల్ పంజాబ్ విద్యుత్ అధికారులతో సమావేశ�
ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓ కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. పంజాబ్ విద్యుత్ అధికారులతో సీఎం కేజ్రీవాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లేని సమయంలో ఈ సమావేశ