భారీ వరదలు పంజాబ్ను అతలాకుతలం చేస్తున్నాయి. 1988 తర్వాత రాష్ట్రంలో ఇంత తీవ్రంగా వరదలు రావడం ఇదే మొదటిసారి. ఈ భారీ వరదల ప్రభావం 23 జిల్లాలపై పడింది. 37 మంది మరణించగా, 3.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
Sailor Jugraj Singh : హిమాచల్ ప్రదేశ్తో పాటు పంజాబ్(Punjab)లో కనివినీ ఎరుగని రీతిలో వరదలు(Floods) ముంచెత్తిన విషయం తెలిసిందే. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఈ విపత్కర పరిస్థితిలో ఒక యువ సెయిలర్(