రైతుల పంట పొలాలకు నీళ్లు అందించే విషయంలో బీఆర్ఎస్ హెచ్చరికలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక పంటల సాగుకు ఇబ్బందులు పడుతున్నా ప్రభు త్వం ఏ మాత్రం పట్టనట్ట�
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కృషి ఫలించింది. యాసంగి పంట పూర్తి అయ్యేంత వరకు నీటి విడుదల చేయాలని ఇటీవల మంత్రి ఉత్తమ్ కు హరీశ్ రావు లేఖ రాశారు.