Sangareddy | సమయానికి 108 అంబులెన్స్ రాకపోవడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
సంగారెడ్డి జిల్లాలోని ఉమ్మడి పుల్కల్ (Pulkal) మండల పరిధిలో బోర్లను నమ్ముకుని వరి నాట్లు వేసిన రైతులు తలలు పట్టుకుంటున్నారు. లో వోల్టేజీ కారణంగా మోటర్లు కాలిపోవడంతో యాసంగికి సాగు నీరందక రైతులు విలవిల్లాడుత�
సంగారెడ్డి జిల్లాలో వర్షం జోరు కురుస్తున్నది. శుక్రవారం ఉదయం నుంచి జిల్లా అంతటా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సాయంత్రం తర్వాత వర్షం తగ్గుముఖం పట్టింది. జిల్లా అంతటా 40.3 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాల�