కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని పాసిగాం గ్రామ శివారులో గల పూలాజీ బాబా ఆశ్రమంలో నాలుగేండ్ల క్రితం జరిగిన బాలుడు రిషి డెత్ మిస్టరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూలాజీ బాబా బాటలో నడవాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామం లో ఈ నెల 27,28న సద్గురు పూలాజీ బాబా ధ్యానకేంద్రం 10వ వార్షికోత్సవం నిర్వహించనుండగా, అందుకు సంబంధించిన కరపత్రాలను ఆదివారం