‘కరోనా అనంతరం సినీ రంగంలో చాలా మార్పులొచ్చాయి. ఓటీటీల వల్ల ప్రేక్షకులకు ప్రపంచ సినిమాతో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం సాధారణ కథాంశాలతో వారిని థియేటర్లకు రప్పించలేం’ అన్నారు అగ్ర నిర్మాత బన్నీ వాసు. జీఏ2 స�
గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. మారుతి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. రాశీఖన్నా కథానాయిక. ఈ చిత్రాన్ని జూలై 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల
టాలీవుడ్ డైరెక్టర్ మారుతి-గోపీచంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం పక్కా కమర్షియల్. రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్�