ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన భూములు, ఇతర స్థిరాస్తులను జియో రిఫరెన్సింగ్ మ్యాపింగ్ ద్వారా సంరక్షించనున్నట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డి వెల్లడించారు.
ప్రభుత్వ భూములను కాపాడటంలో అధికారులు విఫలమవుతున్నారు. గుడిమల్కాపూర్ గ్రామం, లక్ష్మీనగర్ ఖాదర్బాగ్లోని సర్వే నంబర్ 281లో ఉన్న 16 గుంటల ప్రభుత్వ బావి (జీవెల్) స్థలం కబ్జాకు గురైంది.
కలెక్టర్లతో సమీక్షలో మంత్రి తలసాని అమీర్పేట్, జనవరి 19: నిరుపేదల ప్రయోజనాల కోసం అవసరమైతే ప్రభుత్వ స్థలాలను వినియోగించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లకు రాష�