అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఆరోగ్యశ్రీ అమలుపై వైద్యాధికారులకు శిక�
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునీకరించడంతో పాటు రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. పీహెచ్సీలలో అందుతున్న ఆధునిక వ�
ఆరోగ్యశ్రీ సేవలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) స్థాయికి విస్తరింపజేయాలని నిర్ణయించినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఇందుకు అనుగుణంగా పీహెచ్సీలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ల�