Tamil Nadu Cabinet reshuffle | గత నెలలో డీఎంకే మొదటి కుటుంబం ఆస్తుల గురించి మంత్రి పీటీఆర్ మాట్లాడినట్లుగా ఆరోపించిన ఆడియో క్లిప్ను బీజేపీ విడుదల చేసింది. దీంతో ఇది ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారానికి తెర లేపింది. ఈ నేపథ్యంలో
పేదలకు సంక్షేమ పథకాల పేరుతో ఉచితంగా సేవలు చేయటం దేశానికి మంచిది కాదన్న ప్రధాని మోదీకి తమిళనాడు ఆర్థికమంత్రి పళనివేల్ త్యాగరాజన్ దిమ్మదిరిగే ప్రశ్నలు సంధించారు.