భారత్లో 2050 నాటికి వృద్ధుల జనాభా రెట్టింపు కావొచ్చని జనాభా కార్యక్రమాల ఐరాస నిధి(యూఎన్ఎఫ్పీఏ) అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యం, ఇండ్లు, పెన్షన్లపై ఎక్కువ పెట్టుబడులు అవసరమని ఆ సంస్థ ఇండియా చీఫ్ ఆండ్ర
పదేండ్ల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపికి మద్దతు ఇచ్చి భంగపడ్డామని బీకేయూ నేత నరేశ్ టి కాయిత్ విచారం వ్యక్తం చేశారు. నాలుగేండ్ల క్రి తం ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేసిన ఉద్యమం లో 750 మంది కర్షకు�