పీటీజీ తెగలకు చెందిన వారంతా తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలని, అప్పుడే సంక్షేమ పథకాలకు అర్హులుగా గుర్తించడం జరుగుతుందని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు.
ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ కోటపల్లి : అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న ఆదివాసీ మన్నెవార్ల సమస్యలను పరిష్కరించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ కోరారు. గురువారం శాసనమండలి సమ�