డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేని స్థాయికి దిగజారింది. సోమవారం ఆల్టైమ్ కనిష్ఠాన్ని తాకుతూ 83.61కి పడిపోయింది. గత శుక్రవారం ముగింపుతో చూస్తే 10 పైసలు తగ్గింది.
కనీస పబ్లిక్ వాటాపై సెబి నిబంధనలకు అనుగుణంగా ఐదు పీఎస్యూ బ్యాంక్ల్లో కేంద్ర ప్రభుత్వ వాటా తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక సర్వీసుల కార్యదర్శి వివేక్ జోషి వెల్లడించారు. సెబీ కనీస పబ్లిక్ వాటా (ఎంపీఎస్)
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మార్కెట్ విలువ రూ.లక్ష కోట్లకు చేరుకున్నది. పీఎస్యూ బ్యాంక్ల్లో ఈ మార్క్ను చేరుకున్న రెండవదిగా నిలిచింది.