కొత్త సంవత్సరం వస్తే జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆశించిన వేల మంది గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి నిరాశే ఎదురైంది. క్యాలెండర్లు మారినా వారి తలరాతలు మారడం లేదు. పండుగ పూట కూడా పస్తులుండాల్సిన పరిస్థ�
‘ఇకపై చిరుద్యోగులకు నెలనెలా వేతనాలు ఇస్తాం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్ఆర్డీ) పరిధిలో పనిచేసే సుమారు 92వేల మంది ఉద్యోగులకు గ్రీన్చానెల్ ద్వారా రూ.115 కోట్లు చెల్లిస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల �