అదానీకి శ్రీలంకకు మధ్య రూ.6 వేల కోట్ల ఒప్పందంపై జీ టు జీ డీల్గా శ్రీలంక ఆర్థిక మంత్రి చెప్పారు. అంటే గౌతమ్ అదానీ టు గొటబయ రాజపక్సే (శ్రీలంక మాజీ అధ్యక్షుడు). జీ టు జీకి మధ్యవర్తి మోదీ. అదానీ కంపెనీ నరేంద్రమ�
యుద్ధ విద్యల్లో చివరిదైన దండాన్ని మాత్రమే నమ్ముకుని బీజేపీ దేశమంతా అరాచకీయం చేస్తున్నది. బీజేపీ ఎన్నెన్ని ప్రభుత్వాలను ఎట్లా కూలదోసిందో కొత్తగా ఏకరువు పెట్టడం లేదు. షర్మిలకు తన అన్నతో ఉన్న గట్టు పంచాయ�