రోగులకు మెరుగైన సేవలు అందించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి వైద్యులకు సూచించారు. ఆదివారం నర్సాపూర్లోని ఏరియా దవాఖానాను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రో గులతో మాట్లాడి అందుతున్న వైద్యసే�
Padmarao Goud | దేశంలో ఎక్కడా లేని విధంగా వార్డు కార్యాలయాల వ్యవస్థను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ (Deputy Speaker Padmarao Goud) అన్నారు.