శరీరంలోకి క్యాన్సర్ ప్రవేశించిందంటే ఇక మరణ శాసనమే. ఎన్ని అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి
వచ్చినా అవన్నీ తాత్కాలిక ఉపశమనమే అందిస్తున్నాయి. ఈ క్యాన్సర్ వ్యాధులను ప్రారంభ దశలో గుర్తించి, సరైన చికిత్�
హైదరాబాద్లో ఉంటూ వైద్యవృత్తిలో సేవలు అందిస్తున్న ఈ నలుగురూ అనుకోకుండా స్నేహితులు అయ్యారు. అందరి వృత్తి ఒకటే! అంతకుమించి సమాజానికి సేవ చేయాలన్న సంకల్పం ఉన్నవారే! ఆ సామాజిక స్పృహే ఈ వైద్యులను మంచి మిత్రు
సరైన వైద్యం అందక నవజాత శిశువు మృతి చెందిన ఘటన నాగర్కర్నూ ల్ జిల్లా దవాఖానలో ఆలస్యంగా వెలుగులోకి వ చ్చింది. బాధితుల కథనం మేరకు.. తాడూరు మం డలం అల్లాపూర్ గ్రామానికి చెందిన మహేశ్వరి(28) కాన్పు కోసం బుధవారం న�