గత 9 ఏండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల కల్పన వల్ల తెలంగాణ ప్రభుత్వం కూడా గొప్పగా లాభపడిందని గత శనివారం హైదరాబాద్కు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరేడ్గ్రౌండ్ సభలో సెలవిచ్చ
ప్రపంచం మరో మహా ఆర్థిక మాంద్యంలోకి జారుకొంటున్నది.. కొమ్ములు తిరిగిన కార్పొరేట్ సంస్థలు, మహా మహా బ్యాంకులు, బలహీనంగా ఉన్న దేశాలన్నీ అంతరించిపోయే కాలం దాపురించింది.. అ మాటలన్నది మామూలు వ్యక్తి కాదు. ప్రపం