మరమ్మతుల పేరిట అధికారులు నీటిని దిగువకు వదలడంతో సింగూరు ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. సింగూరు ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్ధ్యం 29.91 కాగా, ప్రస్తుతం 5 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. మనదే�
వచ్చే వేసవి కాలంలో కామారెడ్డి జిల్లాకు, నిజామాబాద్ జిల్లాలోని కొంత భాగానికి తాగు నీటి తిప్పలు తప్పేలా లేదు. మిషన్ భగీరథ ద్వారా శుద్ధ జలాలు సరఫరా చేసే కీలకమైన సింగూర్ ప్రాజెక్టు మరమత్తులు చేపడుతుండటమ�