‘అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా తయారైంది కోట్పల్లి ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న రైతుల పరిస్థితి. ఇందులో సమృద్ధిగా నీరున్నా పంటల సాగుకు వాడుకోలేని దుస్థితి నెలకొన్నది.
కాళేశ్వరం ప్యాకేజీ-27 నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని గుండంపల్లి రైతులకు వరంగా మారింది. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మల్ నియోజకవర్గంలోని బీడు భూములను సస్యశ్య�
మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి లక్షా 18వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందని ఏఈఈ వంశి తెలిపారు. దీంతో ప్రాజెక్టు 32 వరద గేట్ల నుంచి 99వేల 840 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నా