ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడిచినా ఇంకా ఆంధ్రా పెత్తనం కొనసాగుతున్నదని, ఇకనైనా అక్కడి నేతలు తమ వైఖరి మార్చుకోవాలని వక్తలు హితవు పలికారు. తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ అధ్�
బీటెక్ కోర్సుల తరహాలో దూర విద్యావిధానంలోనూ నాలుగేండ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టినట్టు ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయ (ఇగ్నో) వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ నాగేశ్వర్రావు చెప్పారు.