వ్యవసాయంలో కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వినియోగంపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాల యం, బిట్స్ పిలానీ మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం కుదిరింది.
కొంత కాలంగా డైబ్యాక్ ఫంగస్ అనే వ్యాధితో వాడిన వేప, ప్రస్తుతం కోలుకొన్నదని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ రిసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ జగదీశ్వర్ తెలిపారు.
హఫీజ్పేట్, అక్టోబర్ 29: ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ విద్య, పరిశోధనలకు కేంద్రమేగాకుండా, సతత హరిత శ్రేయస్సే లక్ష్యంగా కృషి చేస్తుందని ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయ ఉప కులపతి డాక్టర్ ప్రవీణ్ రావ�