‘దేశంలో భావసారూప్యం కలిగిన బహుజన పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి. రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేయాలి. 2028లో రాజ్యాధికారం దక్కించుకోవాలి’ అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనమడు, ఆర్పీఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర
నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాలు ఏమయ్యాయని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.50లక్షల బ్యాక్లాగ్ పోస్టులను ఎందుకు భర్తీచేయడం లేదని ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ ప్రశ్నించారు.