ఛత్తీస్గఢ్ పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులకు ప్రాణ హాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరు పరచాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ అధ్యక్ష,కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, నారాయణ రావు డిమాండ్ చ�
మావోయిస్టులు, ఆదివాసీల సంహారాన్ని ఆపాలని, శాంతి చర్చలు నిర్వహించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ కోరడంతో దేశవ్యాప్తంగా ఉన్న 54 సంఘాలతో శాంతి చర్చల కమిటీ ఏర్పడింది.