రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, అంతర్జాతీయ వ్యవసాయ నిపుణుడు సమరేండు మహంతితో కలిసి రచించిన తెలంగాణ వ్యవసాయం-2047 పుస్తకాన్ని సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు.
Mega Rythu Mela | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 8,9 తేదీల్లో మెగా రైతు మేళాను నిర్వహిస్తున్నామని విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య వెల్లడించార�