కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అమ్మేస్తున్నదని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కే నాగేశ్వర్ విమర్శించారు. లాభాల బాటలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను, ఆస్తులను ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్ సంస్థలకు ధారాదత్�
ప్రభుత్వ రంగంలో అతిపెద్ద ఆర్థిక సంస్థగా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రైవేటు రంగ ఆర్థిక సంస్థల్లో అతి చిన్నదైన అదానీ క్యాపిటల్తో అవసరం వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా? అని ప్రముఖ ఆర్థిక వ�
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ ట్విట్టర్ వేదికగా శనివారం ఓ సూచన చేశారు. రాష్ర్టానికి జాతీయస్థాయి ప్రాజెక్ట్లు తీసుకురావాలని సూచించారు.