మోదీ ప్రభుత్వం ‘అగ్నిపథ్'తో భారత ఆర్మీని ప్రైవేటీకరించాలని చూస్తున్నదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. వ్యవసాయ చట్టాలతో రైతులను కార్పొరేట్ చేతుల్లో పెట్టాలని చూసి
న్యూఢిల్లీ: రైల్వేను ప్రైవేటీకరించే ప్రశ్నే లేదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం తెలిపారు. కేంద్ర బడ్జెడ్పై ఒక మీడియా సంస్థ నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ప�