హైటెక్ హంగులతో ప్రైవేట్ ట్రావెల్ బస్సులు నిబంధనలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అర్హత లేని డ్రైవర్లు, ఫిట్నెస్ లేని బస్సులను నడిపిస్తూ ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. ప�
ఏపీలోని కర్నూల్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్రమాద దుర్ఘటనలో మెదక్ జిల్లా శివ్యాయిపల్లికి చెందిన తల్లీకూతురు మృతి చెందారు. మెదక్ మండలంలోని శివ్యాయిపల్లికి చెందిన సుధారాణి (43), ఆమె కుమారై చంద�