TTD Donations | వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్ కు చెందిన ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బుధవారం రూ.2 కోట్లు విరాళంగా అందించింది.
Udaipur: ఓ కంపెనీలో మేనేజర్గా చేస్తున్న మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన కేసులో ఆ కంపెనీ సీఈవోతో పాటు మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఉదయ్పూర్లో ఈ ఘటన జరిగింది.
Employee Flees With Railways' Rs 70 Lakh | రైల్వేకు చెందిన రూ.70 లక్షల డబ్బుతో ప్రైవేట్ సంస్థకు చెందిన ఉద్యోగి పారిపోయాడు. దీంతో ఆ కంపెనీ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు షాక్ అయ్యారు.
తిరువనంతపురం: కేరళలోని ఒక ప్రైవేట్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కొచ్చి కిన్ఫ్రా పార్క్లోని గ్రీన్ లీఫ్ ఎక్స్టెన్షన్స్ అనే పైవేట్ సంస్థలో బుధవారం ఉదయం ఆరు గంటలకు భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మ