సర్కారు ప్రైవేట్ బిల్డింగ్లలో ఉన్న కార్యాలయాలను తక్షణమే ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని స్పష్టమైన జీవో జారీ చేసింది. దాదాపుగా ప్రైవేట్ భవనాల్లోని ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ తరలించేందుకు అధికార�
రాష్ట్రంలోని గురుకుల సొసైటీలన్నింటికీ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఖరారు చేసిన పనివేళలు జైలు మాన్యువల్ కన్నా దారుణంగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జైల్లో ఖైదీలకు వర్తింపజేసేట్టు విద్యార�