Eldhose Kunnappilly: మగవారి హక్కుల కోసం కమిషన్ ఏర్పాటు చేయాలని కేరళకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎల్దోష్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ ముసాయిదాను కూడా తయారు చేసినట్లు చెప్పారు. ఆడవాళ్ల ట్రాప్ నుంచి
దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ప్రైవేట్ మెంబర్ బిల్లును బీజేపీ ఎంపీ కిరోడిలాల్ మీనా శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.